Saturday, June 24, 2023

బాపట్ల మండలం నాగేంద్రపురం గ్రామంలో వేంచేసి ఉన్న శవనం వారి ఇంటి ఇలవేల్పు *శ్రీ వీర్లంకమ్మ తల్లి అమ్మవారి కొలుపుల మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ అభివృద్ధి కొరకు 20,000/- విరాళము అందించిన బాపట్ల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి ఈ కార్యక్రమంలో గాదె అభిమానులు గాదెవసేన మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment