Saturday, June 24, 2023

బాపట్ల జిల్లా,కర్లపాలెం మండలం,యం.వి.రాజుపాలెం గ్రామంలో పిట్ల వారి ఇలవేల్పు శ్రీ రేణుక అంకమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి కొరకు తనవంతుగా 50,000 /- లు విరాళం ప్రకటించిన మాజీ మంత్రివర్యులు గాదె వెంకట రెడ్డి గారి తనయులు బాపట్ల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి తదనంతరం ఆలయ కమిటీ వారు మధుసూదన రెడ్డిని దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు,ఈ కార్యక్రమంలో గాదె యువసేన,గాదె అభిమానులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment