Friday, June 23, 2023

కర్లపాలెం మండలం, పాత నందాయపాలెం గ్రామ వాస్తవ్యులు రావి సుభాష్ రెడ్డి, పద్మ దంపతుల కుమార్తె చిరంజీవి శశికళ మరియు కుమారుడు చిరంజీవి షణ్ముఖ వంశీకృష్ణారెడ్డి ల నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమం స్థానిక పెద్దింటమ్మ దేవాలయ ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరిగింది.. ఈకార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన బాపట్ల నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అల్లం గోపికృష్ణ, రోటరీ క్లబ్ అఫ్ బాపట్ల మాజీ అధ్యక్షులు జిట్టా శ్రీనివాసరావు, వైయస్సార్ సిపి మహిళా నాయకురాలు జీ. గిరిజారాణి, దోమా నాగేశ్వర రెడ్డి, కుంచాల వీర రాఘవరెడ్డి, డేగల రవిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.

No comments:

Post a Comment